• Home » CPM

CPM

CPM: మోదీ కనుసన్నల్లోనే జగన్ పాలన

CPM: మోదీ కనుసన్నల్లోనే జగన్ పాలన

మోదీ, జగన్‌లు పోటీలు పడి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే మోదీ రూ. 200 గ్యాస్ ధర తగ్గించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ ధర రూ.450 రూపాయలే ఉంది. ఇప్పుడు రూ.1200 రూపాయలకు పెంచి..

CPM Srinivasarao: గ్యాస్ ధర తగ్గింపు ఎన్నికల డ్రామానే..

CPM Srinivasarao: గ్యాస్ ధర తగ్గింపు ఎన్నికల డ్రామానే..

విజయవాడ: అధికధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ సీపీఎం సమరభేరి ప్రచారయాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ గ్యాస్ బండ ధర తగ్గింపు ఎన్నికల డ్రామా అని అన్నారు.

 Hyderabad: కాంగ్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వామపక్షాలు

Hyderabad: కాంగ్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వామపక్షాలు

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇటు వామపక్షాల జాతీయ నాయకత్వాల చోరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.

Congress And Communists : తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ బంపరాఫర్.. అంతా ఓకేగానీ..!?

Congress And Communists : తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ బంపరాఫర్.. అంతా ఓకేగానీ..!?

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...

Telangana Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు !

Telangana Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు !

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ (BRS) దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది.

Chada venkat reddy: పొత్తులకు ఎవరైనా వస్తే ఆలోచిస్తాం

Chada venkat reddy: పొత్తులకు ఎవరైనా వస్తే ఆలోచిస్తాం

సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు అన్ని నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇంతకుముందు లాగానే పొత్తులు అంటూనే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా

CPI, CPM.. కేసీఆర్ పచ్చి అవకాశవాది: లెఫ్ట్ పార్టీలు

CPI, CPM.. కేసీఆర్ పచ్చి అవకాశవాది: లెఫ్ట్ పార్టీలు

హైదరాబాద్: వామపక్షాలు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సీఎం కేసీఆర్‌పై కన్నెర్ర చేశారు. ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాదని, నమ్మించి నట్టేట ముంచేశారని, నమ్మకద్రోహి అని విరుచుకుపడ్డారు.

Kunamneni: పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారు..

Kunamneni: పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కమ్యూనిస్టులు మోసపోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడులో బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు.

TS Politics: హాట్ హాట్‌గా సాగుతున్న లెఫ్ట్ పార్టీల భేటీ.. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ వెల్లడి

TS Politics: హాట్ హాట్‌గా సాగుతున్న లెఫ్ట్ పార్టీల భేటీ.. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ వెల్లడి

బీఆర్ఎప్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఇప్పటిదాకా లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం కామ్రేడ్లతో ఎలాంటి చర్చలు లేకుండానే

ABN effect: అధికారుల అవినీతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయిందన్న వీహెచ్

ABN effect: అధికారుల అవినీతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయిందన్న వీహెచ్

కిన్నెరసాని వరద ఉధృతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ, అవినీతి కాంట్రాక్టర్ ధనదాహంకు నాగారం చెక్ డ్యాం నిదర్శనంగా నిలిచింది. చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి