Home » CPI
సీపీఐ సీనియర్ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దొడ్డా నారాయణరావు(95) శుక్రవారం రాత్రి కన్నుమూశారు.
పరిశ్రమల స్థాపనకు, రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజాభీష్టం లేకుండా బలవంతపు భూసేకరణ ఎక్కడ జరిగినా వ్యతిరేకిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారని, చట్టసభల్లో ఉండాల్సిన వారు జైళ్లలో ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులతోపాటు జలవనరుల నిపుణులు, రైతు సంఘ నాయకులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి..
భవన నిర్మాణ సంక్షేమబోర్డులో ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన వారి క్లెయిమ్లను బీమా కంపెనీలకు అప్పజెప్పాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని..
రజకులు, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.