• Home » CPI

CPI

D. Raja: కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం ఊడిగం

D. Raja: కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం ఊడిగం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా విమర్శించారు.

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?

Telangana: సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

బీఆర్ఎస్ సృష్టించిన సంకోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతుందని తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం నాడు నిర్వహించారు.

D.Raja: కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో  మోదీ ప్రభుత్వం విఫలం

D.Raja: కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలం

కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పట్టికి మోదీ కానీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు.

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైన నిబంధన అని, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలా చేయడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చేందుకు వీలుండదన్నారు.

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..

Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...

Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన భార్య పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు.

MILK FARMERS: పాలరైతులకు న్యాయం చేయండి

MILK FARMERS: పాలరైతులకు న్యాయం చేయండి

అమూల్‌ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్‌ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

 MLA Koonam Sambasiva Rao : నియోజకవర్గాల్లో కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులు పెట్టాలి: కూనంనేని

MLA Koonam Sambasiva Rao : నియోజకవర్గాల్లో కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులు పెట్టాలి: కూనంనేని

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Bellampalli: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

Bellampalli: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి