• Home » CPI

CPI

K. Narayana: హైడ్రా కూల్చివేతలు.. పులి మీద స్వారీనే

K. Narayana: హైడ్రా కూల్చివేతలు.. పులి మీద స్వారీనే

హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత పులి మీద స్వారీ లాంటిందని.. సీఎం రేవంత్‌ రెడ్డి భయపడి పులి మీద నుంచి దిగితే.. అది ఆయన్ను తినేస్తుందని..

 CM Revanth Reddy : చెరువుల్లో శ్రీమంతుల ఫాంహౌస్‌లు

CM Revanth Reddy : చెరువుల్లో శ్రీమంతుల ఫాంహౌస్‌లు

నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Sambasivarao: హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు

Sambasivarao: హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు

రాష్ట్ర మంత్రుల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

D. Raja: కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం ఊడిగం

D. Raja: కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం ఊడిగం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా విమర్శించారు.

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?

Telangana: సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

బీఆర్ఎస్ సృష్టించిన సంకోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతుందని తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం నాడు నిర్వహించారు.

D.Raja: కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో  మోదీ ప్రభుత్వం విఫలం

D.Raja: కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలం

కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పట్టికి మోదీ కానీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు.

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైన నిబంధన అని, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలా చేయడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చేందుకు వీలుండదన్నారు.

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి