• Home » CPI

CPI

ఆటో కార్మికులను ఆదుకోవాలి: కూనంనేని

ఆటో కార్మికులను ఆదుకోవాలి: కూనంనేని

ఆటో, క్యాబ్‌ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Kunamneni Sambasiva Rao: పేద ప్రజలకు అండగా  కమ్యూనిస్టు పార్టీ

Kunamneni Sambasiva Rao: పేద ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ

తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

DHARNA : దేవరకొండ భూమిని కాపాడాలి

DHARNA : దేవరకొండ భూమిని కాపాడాలి

మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

CPI MLA Koonamnani: చరిత్రను వక్రీకరించినంత మాత్రాన సమసిపోదు: కూనంనేని

CPI MLA Koonamnani: చరిత్రను వక్రీకరించినంత మాత్రాన సమసిపోదు: కూనంనేని

కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.

Ramakrishna: వాటిపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి..

Ramakrishna: వాటిపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి..

Andhrapradesh: విశాఖ స్టిల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టిల్‌కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు.

Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..

Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు.

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.

Sitaram Yechury: ఏచూరి మరణం తీరని లోటు..

Sitaram Yechury: ఏచూరి మరణం తీరని లోటు..

వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Sitaram Yechury: విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఏచూరి జీవిత విశేషాలు

Sitaram Yechury: విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఏచూరి జీవిత విశేషాలు

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

CPI Narayana: సాయుధ పోరాట వీరులకు రెడ్‌ సెల్యూట్‌

CPI Narayana: సాయుధ పోరాట వీరులకు రెడ్‌ సెల్యూట్‌

తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి