• Home » CPI

CPI

CPI RAMAKRISHNA: హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి

CPI RAMAKRISHNA: హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి

హంద్రీనీవా కాలువకు బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డి మాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

CPI JAGADISH: అప్పటి డిమాండ్లు.. ఇప్పుడు నెరవేర్చండి

CPI JAGADISH: అప్పటి డిమాండ్లు.. ఇప్పుడు నెరవేర్చండి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వివిధ డిమాండ్లతో ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్నందు న వాటన్నింటిని నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ డిమాండ్‌ చేశారు.

Kunamneni :పేదల మాటున ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

Kunamneni :పేదల మాటున ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

IDUKALLU: పోరాటయోధుడు సదాశివన

IDUKALLU: పోరాటయోధుడు సదాశివన

స్వాతంత్య్ర సమరయోధుడు ఐదుకల్లు సదాశివన గొప్ప పోరాటయోధుడని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆయన 36వ వర్ధంతిని సోమవారం సీపీఐ ఆఫీ్‌సలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు.

అభివృద్ధిని విస్మరించిన డిప్యూటీ సీఎం

అభివృద్ధిని విస్మరించిన డిప్యూటీ సీఎం

పిఠాపురం, అక్టోబరు 6: రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసమే సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కాలయాపన చేస్తున్నారని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, రోడ్ల

కబ్జాదారులను వదిలేసి పేదలపై పగ

కబ్జాదారులను వదిలేసి పేదలపై పగ

గత ప్రభుత్వ హయాంలో స్వయానా జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని.. భూములు ఆక్రమించి కంచెలు వేసుకున్న కబ్జాదారులను వదిలేసి గుడిసెలు వేసుకున్న పేదలపై అధికారులు పగ చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

CPI Narayana: వన్ నేషన్ పేరిట  హక్కులను కాలరాస్తున్న కేంద్రం

CPI Narayana: వన్ నేషన్ పేరిట హక్కులను కాలరాస్తున్న కేంద్రం

కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.

Koonaneni : పేదల జోలికి  హైడ్రా వస్తే సహించం: కూనంనేని

Koonaneni : పేదల జోలికి హైడ్రా వస్తే సహించం: కూనంనేని

హైడా పేరుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తొందర పాటు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

దేశ ప్రయోజనాలే మిన్నగా బతికిన వ్యక్తి ఏచూరి

దేశ ప్రయోజనాలే మిన్నగా బతికిన వ్యక్తి ఏచూరి

రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ ప్రయోజనాలే మిన్నగా జీవితాంతం బతికిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Kunamneni హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు

Kunamneni హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు

Telangana: గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి