Home » CPI Narayana
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Elections: సీపీఎం, సీపీఐ లిస్ట్కు కాంట్రవర్సీ లేదని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు. ప్రియాంకగాంధీ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని.. ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు.
న్యూఢిల్లీ: బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, అనేక విషయాల్లో మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
తెలంగాణ రాజకీయాలపై సీపీఐ నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక పోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రజాకార్ సినిమా ( Razakar movie ) పై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, సెన్సార్ బోర్డుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఐఏఎస్ - ఐపీఎస్లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్ను అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు.
కాంగ్రెస్(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను బయట పెట్టడం అనైతికం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారు. కేసీఆర్ అవినీతిపై మోదీ