Home » Covid Vaccine
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కోవాగ్జిన్(Covaxin) టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం(3వ వంతు) మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) కారణంగా అరుదైన థ్రాంబోసిస్ సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది.
కొవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఉన్నట్టు సాక్షాత్తూ దాన్ని తయారుచేసిన ఆస్ట్రాజెనెకా సంస్థే ఒప్పుకొన్న నేపథ్యంలో.. భారత్
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది.
కొవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) సమయంలో వ్యాక్సిన్లు (Vaccines) ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. వైరస్ బారిన పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి.. ఆ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే.. కొందరు అతి జాగ్రత్తకు పోయి రెండు డోస్లకు మించి ఎక్కువసార్లు టీకా వేయించుకున్నారు.
కొవిడ్ లాక్డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు.
దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.