Home » Covid-19
చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే భారతీయులు మరీ ఎక్కువగా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారంతా
కరోనా వైర్సకు పుట్టునిల్లయిన చైనాలో రానున్న మూణ్నెల్లలో కొవిడ్-19 విలయతాండవం చేయనుంది. ఆ దేశ జనాభాలో 60ు మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్ ఫీగ్ల్-డింగ్ అంచనా వేశారు. కేసుల డబ్లింగ్ దశ(రోజువారీ రెట్టింపు) మరెంతో దూరంలో లేదని,
చైనా (China), ఇతర కొన్ని దేశాల్లో కొవిడ్-19 (Covid) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
తీవ్ర అణచివేత విధానాల నుంచి విముక్తి కోసం చైనా ప్రజలు తీవ్రంగా తపిస్తున్నారు.
మూడేళ్లు గడిచినా చైనాలో ఇంకా కరోనా కలవరం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మూడేళ్లలో ప్రపంచంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందో ఓ లుక్కేద్దాం..