Home » Court
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండు దేశాల పౌరసత్వం ఉందా? అసలు రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదా? ఈ ప్రశ్నల గురించి తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి కోరారు.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిట్లతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కేసులో మహిళా జర్నలిస్టులు పి.రేవతి, తన్వీయాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వేడి వేడి కాఫీ మీద పడిందన్న కారణంతో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తనకు నష్ట పరిహారం అందించాలని కోరాడు. విచారణ జరిపిన కోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 415 కోట్లు ఇవ్వమని కంపెనీని ఆదేశించింది.
ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఐరన్ ఓర్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టేసింది.
కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది.
డీఆర్ఐ ఇంటరాగేషన్లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.