• Home » Court

Court

Medigadda project: మేడిగడ్డ కేసు డిసెంబరు 27కు వాయిదా

Medigadda project: మేడిగడ్డ కేసు డిసెంబరు 27కు వాయిదా

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది.

Civil Court: లడ్డూలపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తొలగించాలి

Civil Court: లడ్డూలపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తొలగించాలి

రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు

Court: కొండా సురేఖకు సమన్లు!

Court: కొండా సురేఖకు సమన్లు!

మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

Court Appearance: కుటుంబ గౌరవానికి భంగం కలిగింది

Court Appearance: కుటుంబ గౌరవానికి భంగం కలిగింది

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో దాఖలు

Akkineni Nagarjuna: హీరో నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

Akkineni Nagarjuna: హీరో నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.

21 మంది పిల్లలపై అత్యాచారం.. హాస్టల్‌ వార్డెన్‌కు మరణశిక్ష

21 మంది పిల్లలపై అత్యాచారం.. హాస్టల్‌ వార్డెన్‌కు మరణశిక్ష

నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్‌ వార్డెన్‌ యుమ్‌కెన్‌ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

CM Revanth Reddy: 16న సీఎం రేవంత్‌ కోర్టుకు రావాల్సిందే

CM Revanth Reddy: 16న సీఎం రేవంత్‌ కోర్టుకు రావాల్సిందే

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Bihar: రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసును అరెస్టు చేయండి

Bihar: రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసును అరెస్టు చేయండి

కూరగాయలు అమ్ముకొనే మహిళ నుంచి 34 ఏళ్ల క్రితం రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలని బిహార్‌లోని స్పెషల్‌ విజిలెన్స్‌ కోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి