Home » Corona Virus
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం, కేసులు కూడా గణనీయంగా పడిపోవడంతో.. ఇక ఆ వైరస్ నుంచి విముక్తి లభించినట్టేనని అంతా అనుకున్నారు. పరిస్థితులు కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేశాయి. కానీ..
రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.
కరోనా వైరస్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రెండు సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. కొత్త వేరియంట్లతో అది కంగారు పెట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో...
ప్రపంచాన్నే వణికించిన కరోనా పేరు చెబితే చాలు అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రాను రాను దాని ప్రభావం తగ్గిపోవడంతో ప్రస్తుతం చర్చించుకోవడమే మానేశారు. అయితే..
చైనాలో పుట్టిన మరో వ్యాధి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే చైనాలో పుట్టిన కరోనా మిగిల్చిన విషాదం నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న్నాయి. ఇంతలోనే అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకురావడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది.
మన భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేసిన రోజుల్లో గుండెపోటు మరణాలు ఎన్నో సంభవించాయి. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది...
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలుసు. 2020-21 కాలంలో మొత్తం ప్రపంచం స్థంభించిపోయేలా చేసింది. లక్షలాది మంది ప్రాణాలను..
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇవాళ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు అసహజ మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 11న హైఅలర్ట్ జారీ చేశారు.
మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెండేళ్ల పాటు కంటిమీద కునుకులేకుండా చేసింది.