• Home » Congress Vs BJP

Congress Vs BJP

Parliament sessions: కాంగ్రెస్ vs బీజేపీ.. 2012 ఘటనను గుర్తు చేసిన బీజేపీ ఎంపీ

Parliament sessions: కాంగ్రెస్ vs బీజేపీ.. 2012 ఘటనను గుర్తు చేసిన బీజేపీ ఎంపీ

లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మధ్య మాటల యుద్ధం నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను చేర్చాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

Revanth reddy: సోనియా టూర్‌కు కేసీఆర్, మోదీ అడ్డంకులు సృష్టిస్తున్నారు

Revanth reddy: సోనియా టూర్‌కు కేసీఆర్, మోదీ అడ్డంకులు సృష్టిస్తున్నారు

కేవీపీ.. కేసీఅర్‌తో కలిసిన ఫోటోలు త్వరలోనే విడుదల చేస్తా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా చిన్నజీయర్ స్వామి కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా?, తెలంగాణ అమరవీరుల స్థూపం

POK: పీవోకే త్వరలో భారత్‌లో కలుస్తుందన్న కేంద్రమంత్రి.. ఇదో అవమానకరమైన స్టేట్మెంట్ అంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్

POK: పీవోకే త్వరలో భారత్‌లో కలుస్తుందన్న కేంద్రమంత్రి.. ఇదో అవమానకరమైన స్టేట్మెంట్ అంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్

ఎన్నికల సమయం ఆసన్నమైందంటే చాలు.. రాజకీయ నేతల మాటలకు, హామీలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొండల్ని తమ చేతులతో పిండి చేస్తామన్నట్టుగా గొప్పలకు...

Omar Abdullah: మేము ఇండియా కూటమి పేరు మారుస్తాం.. దేశాన్ని ఇబ్బంది పెట్టొద్దు

Omar Abdullah: మేము ఇండియా కూటమి పేరు మారుస్తాం.. దేశాన్ని ఇబ్బంది పెట్టొద్దు

జీ20 సదస్సు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. అప్పటి...

Gaurav Gogoi: బీజేపీ మన భారతదేశాన్ని అంధకారంలో ఉంచింది.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గౌరవ్ గొగోయ్

Gaurav Gogoi: బీజేపీ మన భారతదేశాన్ని అంధకారంలో ఉంచింది.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గౌరవ్ గొగోయ్

కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను వెల్లడించకుండా..

 Congress: హైదరాబాద్‌ వేదికగా రసవత్తర రాజకీయం

Congress: హైదరాబాద్‌ వేదికగా రసవత్తర రాజకీయం

హైదరాబాద్‌( Hyderabad)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ(BRS, BJP) పార్టీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ రసవత్తర రాజకీయం చేయబోతోంది.

Nitish Kumar: ఇండియా కూటమిపై నితీశ్ కీలక వ్యాఖ్యలు.. నెక్ట్స్ మీటింగ్ గుట్టు రట్టు.. పెద్ద స్కెచ్చే!

Nitish Kumar: ఇండియా కూటమిపై నితీశ్ కీలక వ్యాఖ్యలు.. నెక్ట్స్ మీటింగ్ గుట్టు రట్టు.. పెద్ద స్కెచ్చే!

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

Shiv Shakti vs Jawahar Point: శివశక్తి పాయింట్ vs జవహర్ పాయింట్.. తెరపైకి మరో కొత్త రాజకీయ వివాదం

Shiv Shakti vs Jawahar Point: శివశక్తి పాయింట్ vs జవహర్ పాయింట్.. తెరపైకి మరో కొత్త రాజకీయ వివాదం

మన భారతీయ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందేగా! తాము చేసిందేమీ లేకపోయినా.. తమ సమక్షంలో ఏదైనా విజయం నమోదైతే మాత్రం, ఆ క్రెడిట్ తీసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు. ఆ గొప్పదనం..

PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగం.. ఎందుకంటే వచ్చే ఏడాదిలో..

PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగం.. ఎందుకంటే వచ్చే ఏడాదిలో..

ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటి నుంచి.. ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా..

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి