• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

Hyderabad : చిక్కుముళ్లు  వీడే దిశగా..!

Hyderabad : చిక్కుముళ్లు వీడే దిశగా..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,

Tummala Nageshwar Rao: రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

Tummala Nageshwar Rao: రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతు సంక్షేమమని, రానున్న మూడు నెలల కాలంలో అందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌...

CM Revanth : ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ బోర్డులు

CM Revanth : ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ బోర్డులు

ప్రభుత్వ విద్యను కార్పొరేట్‌ స్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు.

MLA Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చేదు అనుభవం

MLA Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చేదు అనుభవం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

Minister Damodar:నిమ్జ్‌ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Minister Damodar:నిమ్జ్‌ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.

Bhatti Vikramarka: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం

Bhatti Vikramarka: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం

రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు(మంగళవారం) వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

Jagadish Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై... జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Jagadish Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై... జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.

KTR: ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా.. రేవంత్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు

KTR: ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా.. రేవంత్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు

సీఎం రేవంత్‌రెడ్డికు (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు( మంగళవారం) బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.

Ponnam Prabhakar: రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

Ponnam Prabhakar: రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Rythu Runa Mafi: రైతు రుణమాఫీ అమలుకు కేబినెట్‌ నిర్ణయం

Rythu Runa Mafi: రైతు రుణమాఫీ అమలుకు కేబినెట్‌ నిర్ణయం

రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) అమలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి