• Home » Coal India

Coal India

 Communist Member  Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

Communist Member Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

సింగరేణి గనులను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ డిమాండ్‌ చేశారు.

G. Kishan Reddy: గనులు, పర్యావరణం రెండు కళ్లు!

G. Kishan Reddy: గనులు, పర్యావరణం రెండు కళ్లు!

గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్‌ మినరల్‌) గనుల నాలుగో విడత వేలాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘

G Kishan Reddy : గనులు, పర్యావరణం రెండు కళ్లు!

G Kishan Reddy : గనులు, పర్యావరణం రెండు కళ్లు!

గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

Warangal: ఆశలన్నీ తాటిచర్ల-2 పైనే..

Warangal: ఆశలన్నీ తాటిచర్ల-2 పైనే..

బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.

Kishan Reddy : సింగరేణిని ప్రైవేటీకరించం

Kishan Reddy : సింగరేణిని ప్రైవేటీకరించం

సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy : 60 బొగ్గు బ్లాకుల వేలం రేపే

Kishan Reddy : 60 బొగ్గు బ్లాకుల వేలం రేపే

పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని శాస్ర్తి భవన్‌లో గురువారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

TS News: బొగ్గు గనిలో ప్రమాదం..  ఎల్‌హెచ్‌డీ యంత్రం నుంచి కిందపడి..

TS News: బొగ్గు గనిలో ప్రమాదం.. ఎల్‌హెచ్‌డీ యంత్రం నుంచి కిందపడి..

బొగ్గు గనిలో పని అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ కష్టం. అసలే బొగ్గు గనిలో విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు మండే ఎండలు.. అంతటి శ్రమకోర్చి కుటుంబం గడవడం కోసం నానా తిప్పలు పడినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు వెంటాడుతుంటాయి. తాజాగా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.

National : అసలు ధరకు మూడు రెట్లు!

National : అసలు ధరకు మూడు రెట్లు!

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,

తాజా వార్తలు

మరిన్ని చదవండి