• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?

Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?

ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్‌చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

CPI Narayana: ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారు..

దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్‌) గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ శనివారం అనుమతులు ఇచ్చారు.

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

 MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?

MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?

కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

Bangalore: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. ఐదుగురికి ఉద్వాసన..?

Bangalore: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. ఐదుగురికి ఉద్వాసన..?

రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్‌ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.

Bangalore: బలపడుతున్న ‘బంధం’

Bangalore: బలపడుతున్న ‘బంధం’

తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక(Karnataka)కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అవి మరింత బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా జలవనరులకు సంబంధించి ఒకటి రెండు సభలు మినహా మిగిలిన విభాగాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు.

BJP: మరో పాదయాత్రకు ‘బీజేపీ’ కసరత్తు...

BJP: మరో పాదయాత్రకు ‘బీజేపీ’ కసరత్తు...

ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి