Home » CM Siddaramaiah
ఘర్వాపసికి బ్రేక్ పడిందని భావిస్తున్న తరుణంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్(BJP MLAs ST S
ప్రతి గృహిణికి నెలకు రూ.2000 అందజేయనున్న ‘గృహలక్ష్మి’ గ్యారెంటీ పథకానికి 1.10కోట్ల దరఖాస్తులు అందాయని డీసీఎం
రాష్ట్రానికి సంబంధించిన జలాల విషయంలో రాజీ పడేదిలేదని నీరు, నేల, సరిహద్దు రక్షణ, ప్రజల సంక్షేమమే లక్ష్యమని
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి జంపింగ్లు కొత్తేమీ కాదు. తిరుగులేని మెజారిటీతో
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన రెండు నెలలకే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగిలిపోతుండడం, మంత్రులు, ఎమ్మెల్యేల
పేదల సంక్షేమం కోసం తాము అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలతో రాష్ట్రం దివాళా తీయబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఐదు హామీల్లో ఒకటైన 'గృహ జ్యోతి' పథకం కలబురగి నుంచి శనివారం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సిద్ధరామయ్య, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు కలిసి ప్రారంభించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రాల వారీగా ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభిం
ఉడుపి కళాశాల బాత్రూంలో రహస్యంగా మొబైల్ చిత్రీకరణ వ్యవహారానికి సంబంధించి పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా
రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ పథకాల్లో ఒకటైన గృహజ్యోతిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) కలబురగిలోని ఎన్బీ మైదా