Home » CM Siddaramaiah
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే
రాష్ట్ర జలాలు, భాష, సంస్కృతి పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా ఒకే గళం వినిపించడం ద్వారా ఐక్యతను చాటుకుందామని
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాలు(Kaveri River) విడుదల చేయాలన్ని సీడబ్ల్యూఎంఏ(Cauvery Water Management Authority(CWMA)) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టు(Supreme Court)కు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ముగ్గురు డీసీఎంలను నియమించాలనే డిమాండ్పై అధిష్టానానిదే నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు.
‘ఇండియా’ కూటమి ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను బాయ్కాట్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ న్యూస్ యాంకర్ల షోలకు తమ ప్రతినిధుల్ని పంపకూడదని, అలాగే తమ పొలిటికల్ కార్యకలాపాలకు...
‘నా శవం కూడా బీజేపీ వైపు వెళ్లదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టాక మోరల్ పోలీసింగ్ తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తగిన బదులు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ శ్రేణులకు
సనాతన ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత డీఎంకే నేత ఏ రాజా మాట్లాడుతూ, సనాతన ధర్మం కుష్టు రోగం, ఎయిడ్స్ వంటిదని చెప్పారు.