Home » CM Siddaramaiah
భారీగా అప్పులు చేసి ఆడంబర వివాహాల జోలికెళ్ళవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సూచించారు. చామరాజనగర జిల్లాలోని మలై మహదేశ్వరస్వామి క్షేత్రాభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో
అత్యంత సున్నితమైన కావేరి జల వివాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)
ప్రజలు ఇకపై తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు సుదూర ప్రాంతాలనుంచి ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి రావాల్సిన
పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందిన మహిళా రాజకీయ రిజర్వేషన్ల అమలు కోసం మరో 15 ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితిని
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే
రాష్ట్ర జలాలు, భాష, సంస్కృతి పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా ఒకే గళం వినిపించడం ద్వారా ఐక్యతను చాటుకుందామని
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాలు(Kaveri River) విడుదల చేయాలన్ని సీడబ్ల్యూఎంఏ(Cauvery Water Management Authority(CWMA)) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టు(Supreme Court)కు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ముగ్గురు డీసీఎంలను నియమించాలనే డిమాండ్పై అధిష్టానానిదే నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు.
‘ఇండియా’ కూటమి ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను బాయ్కాట్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ న్యూస్ యాంకర్ల షోలకు తమ ప్రతినిధుల్ని పంపకూడదని, అలాగే తమ పొలిటికల్ కార్యకలాపాలకు...