• Home » CM Revanth Convoy

CM Revanth Convoy

Hyderabad: భారీస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు..

Hyderabad: భారీస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు..

రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది.

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్‌ ప్రూఫ్‌తోపాటు శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్‌ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్‌ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లను కొనుగోలు చేశారు.

CM Revanth Reddy: సచివాలయంలో వాస్తుమార్పులు!

CM Revanth Reddy: సచివాలయంలో వాస్తుమార్పులు!

సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్‌ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి.

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ  మారింది!

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...

Hyderabad: తెలంగాణలో మళ్లీ చీకట్లు :కేటీఆర్‌

Hyderabad: తెలంగాణలో మళ్లీ చీకట్లు :కేటీఆర్‌

తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంట్‌ కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్‌ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

KTR: రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ దోపిడీ

KTR: రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ దోపిడీ

ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని.. ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ గురించి వింటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో భట్టి, రేవంత్‌, ఉత్తమ్‌(బీఆర్‌ఎయూ) ట్యాక్స్‌ మొదలైందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.

CM Revanth Reddy : బై బై మోదీ!

CM Revanth Reddy : బై బై మోదీ!

‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నాడు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125

CM Revanth : 8వ తేదీకి రైతు భరోసా పూర్తి

CM Revanth : 8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం..  ఫైనల్స్‌లో  మోదీ, షాలను ఓడిస్తాం

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం.. ఫైనల్స్‌లో మోదీ, షాలను ఓడిస్తాం

గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాం, లోక్‌సభ ఎన్నికల

తాజా వార్తలు

మరిన్ని చదవండి