• Home » CM Revanth Convoy

CM Revanth Convoy

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ  మారింది!

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...

Hyderabad: తెలంగాణలో మళ్లీ చీకట్లు :కేటీఆర్‌

Hyderabad: తెలంగాణలో మళ్లీ చీకట్లు :కేటీఆర్‌

తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంట్‌ కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్‌ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

KTR: రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ దోపిడీ

KTR: రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ దోపిడీ

ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని.. ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్‌ గురించి వింటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో భట్టి, రేవంత్‌, ఉత్తమ్‌(బీఆర్‌ఎయూ) ట్యాక్స్‌ మొదలైందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.

CM Revanth Reddy : బై బై మోదీ!

CM Revanth Reddy : బై బై మోదీ!

‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నాడు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125

CM Revanth : 8వ తేదీకి రైతు భరోసా పూర్తి

CM Revanth : 8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం..  ఫైనల్స్‌లో  మోదీ, షాలను ఓడిస్తాం

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం.. ఫైనల్స్‌లో మోదీ, షాలను ఓడిస్తాం

గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాం, లోక్‌సభ ఎన్నికల

CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం

లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా..! ఏది ఏమైనా సరే.. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి

TG Elections: బీజేపీ 12 సీట్లు గెలిస్తే రేవంత్ సీఎం కుర్చీని ఆ దేవుడు కూడా కాపాడలేరు

TG Elections: బీజేపీ 12 సీట్లు గెలిస్తే రేవంత్ సీఎం కుర్చీని ఆ దేవుడు కూడా కాపాడలేరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి