• Home » CM KCR

CM KCR

Minister Harish Rao: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 సీట్లు గెలవబోతుంది

Minister Harish Rao: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 సీట్లు గెలవబోతుంది

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు గెలవబోతుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతుల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత చూపుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

CM KCR: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ  ఎందుకు పెట్టేవారు

CM KCR: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు

ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చేందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. సోమవారం నాడు సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీ మైదానంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు ఈ సభకు హాజరైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థి చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Thummala:  తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి

Thummala: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి

తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Anil Eravathri: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కేసీఆర్ గెలిచి ఏం చేస్తారు

Anil Eravathri: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కేసీఆర్ గెలిచి ఏం చేస్తారు

లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిచి ఏం చేస్తారని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ( Anil Eravathri ) ప్రశ్నించారు. సోమవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

CM KCR: కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?

CM KCR: కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. సోమవారం నాడు జోగిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.

Anurag Thakur: తెలంగాణలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది

Anurag Thakur: తెలంగాణలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది

తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.

Priyanka Gandhi: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భూములు లాక్కుంటారు

Priyanka Gandhi: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భూములు లాక్కుంటారు

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదు. తెలంగాణలోని పెద్ద నేతలు ఫామ్ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు.

Revanth Reddy: రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టండి

Revanth Reddy: రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టండి

రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి తాము విజ్ఞప్తి చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. డోర్నకల్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన మాట్లాడుతూ... ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల... రైతు బంధు ఆగిందన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని రేవంత్ పేర్కొన్నారు. రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని రైతులకు రేవంత్ విజ్ఞప్తి చేశారు

Telangana Election: కేసీఆర్ సర్కార్‌కు ఈసీ షాక్..

Telangana Election: కేసీఆర్ సర్కార్‌కు ఈసీ షాక్..

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించింది. ఫిర్యాదులు రావడంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి