Home » CM KCR
ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులేనని సీఎం కేసీఆర్(CM KCR) విమర్శించారు. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్(Alampur)లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ జరిగింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిరంకుశ బీఆర్ఎస్ పాలనకు.. ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) విమర్శించారు.
బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్షల కోట్ల అవినీతి, మద్యం స్కాంలో ఎమ్మెల్సీ కవిత కుంభకోణం చేశారని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ
కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం సెంచరీ కొట్టాలంటే నాంపల్లిలో కూడా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( Minister KTR ) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) , మంత్రి హరీశ్రావు ( Minister Harish Rao ) లపై కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎఎస్ పార్టీ ( BRS party ) ని ముంచడానికి చేయని కుట్రలు లేవని సీఎం కేసీఆర్ ( cm kcr ) అన్నారు. శనివారం నాడు జనగామ నియోజకవర్గం చేర్యాలలో సీఎం కేసీఅర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి హరీశ్రావు ( Minister Harish Rao ) ఎద్దేవ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రి హరీశ్రావు ( Minister Harish Rao ) కాంగ్రెస్ పార్టీపై బహిరంగ సభల్లో చేసిన ధూషణలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ( Niranjan ) తెలిపారు. శ
సీఎం కేసీఆర్ ( CM KCR ) నాటిన ఒక మొక్క బీజేపీ ( BJP ) పార్టీని నాశనం చేసిందని.. ఆ వ్యక్తిపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయి?.. బీజేపీ దానికదే నాశనం అయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ( Vijayashanti ) సంచలన వ్యాఖ్యలు చేశారు.