• Home » CID

CID

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!

ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సీఐడీ చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బుధవారం రాత్రి నుంచి మదనపల్లెలోనే మకాం వేశారు. సీఐడీ ఆధ్వర్యంలో 60 మంది

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక మలుపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

కరూర్‌ జిల్లా వాంగల్‌ కుప్పిచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్‏కు సంబంధించిన రూ.100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌(Former minister MR Vijayabhaskar) అనుచరుడి ఇంటిలో సీబీసీఐడీ(CBCID) ఆకస్మిక తనిఖీలు చేసింది.

Varla Ramaiah: సీఐడీ అధికారులకు వర్లరామయ్య లేఖ .. కారణమిదే..?

Varla Ramaiah: సీఐడీ అధికారులకు వర్లరామయ్య లేఖ .. కారణమిదే..?

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.

Hyderabad: 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..

Hyderabad: 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..

రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎ్‌సలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్‌ కేడర్‌ ఎస్పీలు కూడా ఉన్నారు.

AP News: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిపై సీఐడీ  కేసు

AP News: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిపై సీఐడీ కేసు

ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి పై సీఐడీ కేసు నమోదు చేసింది. కంచికచర్ల మండలం మిగులూరుగ్రామానికి చెందిన గద్దె శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

Nara Lokesh:  రెడ్‌ బుక్‌ కేసు  విచారణలో కీలక అప్‌డేట్

Nara Lokesh: రెడ్‌ బుక్‌ కేసు విచారణలో కీలక అప్‌డేట్

ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి