• Home » CID

CID

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా..

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా..

వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆస్పత్రులపై సీఐడీ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

Amaravati : వాసుదేవరెడ్డికి సీఐడీ ఉచ్చు

Amaravati : వాసుదేవరెడ్డికి సీఐడీ ఉచ్చు

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.

Amaravati : ‘గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు

Amaravati : ‘గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు

ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది.

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు పూర్తిస్థాయిలో సీఐడీకి బదిలీ అయ్యింది. తొలుత హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా.. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!

ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సీఐడీ చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బుధవారం రాత్రి నుంచి మదనపల్లెలోనే మకాం వేశారు. సీఐడీ ఆధ్వర్యంలో 60 మంది

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక మలుపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

కరూర్‌ జిల్లా వాంగల్‌ కుప్పిచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్‏కు సంబంధించిన రూ.100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌(Former minister MR Vijayabhaskar) అనుచరుడి ఇంటిలో సీబీసీఐడీ(CBCID) ఆకస్మిక తనిఖీలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి