• Home » children

children

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.

Araku : గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం

Araku : గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం

గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

TG : దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా ‘తెలుగు బడి’!

TG : దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా ‘తెలుగు బడి’!

ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు.

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Delhi : సెలవు కోసం ఢిల్లీలో 5 ఏళ్ల బాలుడి హత్య

Delhi : సెలవు కోసం ఢిల్లీలో 5 ఏళ్ల బాలుడి హత్య

ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్‌పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది.

Viral Video: పామును కొరికిన ఏడాది వయసు పిల్లాడి.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

Viral Video: పామును కొరికిన ఏడాది వయసు పిల్లాడి.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

తెలిసి కొందరు తెలీక మరికొందరు పాములతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కూడా పాము కాటుకు గురై చనిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

TG News : డెంగీతో ఐదుగురి మృతి

TG News : డెంగీతో ఐదుగురి మృతి

డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Visakhapatnam: పాపం పసివాళ్లు!

Visakhapatnam: పాపం పసివాళ్లు!

అభంశుభం ఎరుగని చిన్నారులను కలుషితాహారం కాటేసింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ‘పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం’ పేరిట నడుపుతున్న అనాథాశ్రమంలో ఘోరం జరిగింది.

Accident: చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

Accident: చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. రెండేళ్లు కూడా నిండని బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు మీర్‌పేట్‌ హస్తినాపురం జడ్పీ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.

TS News: జ్వర స్వైర విహారం

TS News: జ్వర స్వైర విహారం

కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి