Home » children
ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది.
తెలిసి కొందరు తెలీక మరికొందరు పాములతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కూడా పాము కాటుకు గురై చనిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
అభంశుభం ఎరుగని చిన్నారులను కలుషితాహారం కాటేసింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ‘పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం’ పేరిట నడుపుతున్న అనాథాశ్రమంలో ఘోరం జరిగింది.
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రెండేళ్లు కూడా నిండని బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు మీర్పేట్ హస్తినాపురం జడ్పీ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.
కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది.
గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లలు జంతువులతో కలిసి ఆడుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్ని జంతువులు వారితో కలిసిపోతుంటాయి. మరికొన్నిసార్లు ..
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు వారి పిల్లలు ప్రమాదంలో పడడానికి కారణమవుతుంటారు. ఆడుకుంటూ మేడ పైనుంచి కింద పడి కొందరు, ఎవరూ గమనించని సమయంలో...
వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. వరదనీటితో కొన్ని చోట్ల కుంటలు ఏర్పడ్డాయి. ప్రేమ్ నగర్ ఏరియాలో గల రాణి ఖేరా గ్రామంలో కుటం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నలుగురు చిన్నారుల ఆ కుంట వద్దకెళ్లారు. సరదా కోసం అందులోకి ఇద్దరు చిన్నారులు దిగారు. కుంట లోతులోకి దిగి నీట మునిగారు. మరో ఇద్దరు స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారం అందజేశారు.