Home » children
వీధి కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు 26 రోజులు పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణం వదిలాడు.
ఏ తల్లి కన్న బిడ్డోగానీ.. రెండు రోజుల నవజాతి శిశును ఓ కుక్క నోటకరుచుకుని వచ్చిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుత్రిలో కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం.. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ఔట్పోస్టు వద్ద శిశువును నోటకరుచుకుని వస్తున్న శునకాన్ని గుర్తించిన ఔట్పోస్టు సిబ్బంది గట్టిగా కేకలు వేసి అదిలించారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని కారులో వచ్చి ఓ ప్రాంతంలో ఆపుతుంది. ఆమె కారు దిగగానే.. వెనుక కూర్చున్న బాలుడు కారు అద్దం మధ్యలో నుంచి తల బయటికి పెట్టి చూస్తుంటాడు. ఈ క్రమంలో..
చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. కొందరు పెద్దవాళ్లకు కనువిప్పు కలిగించే పనులు చేస్తుంటే.. మరికొందరు పిల్లలు ప్రమాదంలో పడిన వారిని కాపాడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి ..
కొందరు చిన్న పిల్లలు తోటి వయసు వారికి భిన్నంగా ప్రవర్తింటారు. మరికొందరు పిల్లలు వివిధ రకాల సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి..
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.
చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 రోజుల వ్యవధిలో 14 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. వారి మరణాలకు కారణాలేంటన్నది ఇంకా తెలియక పోవడం గమనార్హం.
ఆటపాటలతో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుంటూ సంతోషాలకు దూరం అవుతున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీల్లో పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టింది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించేందుకు సైతం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో బాధిత చిన్నారులను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ప్రపంచంలో అత్యధిక శాతం బడి పిల్లలకు కనీస వ్యాయామ విద్య అందుబాటులో లేదని యునెస్కో పేర్కొంది