Home » Chief Minister
తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వానికి, లెజిస్లేచర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు
ఢిల్లీ సీఎం ఎవరో ఆంధ్రజ్యోతి.కామ్ ముందే చెప్పింది. షాలీమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖాగుప్తాను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన పలు కథనాలను ప్రచురించింది. బీజేపీ శాసనసభపక్షం సమావేశమై ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శర్మను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా రేఖాశర్మ ఎంపిక కావడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్నో పేర్లు సీఎం రేసులో వినిపించినప్పటికీ చివరి వరకు గోప్యత పాటించిన బీజేపీ అధిష్టానం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందు ఢిల్లీ సీఎం పేరును ప్రకటించింది.
బీజేపీ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు సైతం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తుండటంతో రామ్లీలా మైదాన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.
బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమ్మకం లేదని, ఆ పార్టీకి ఒక విజన్ కానీ, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యూహం కానీ లేవని అతిషి విమర్శించారు.
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని హవా సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది
ప్రధానమంత్రి ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ విభాగం నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఫిబ్రవరి 17న కానీ 18న కానీ ఉంటుంది.
నజఫ్గఢ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా నీలం పహల్వాన్ ఎన్నిక కాగా, షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేఖా గుప్తా గతంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాజీపూర్ నుంచి పూనమ్ శర్మ గెలుపొందగా, షికారాయ్ ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ను ఓడించారు.