Home » Chhattisgarh
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
మావోయిస్టులకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందగా.. నేడు (మంగళవారం) జరిగిన మరో ఎన్కౌంటర్లో మరి కొందరు మావోలు కన్ను మూశారు.
గత అనేక రోజులుగా తమపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు రివేంజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రతా దళాల వాహనాన్ని పేల్చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్పులతో వారిపై ఎటాక్ చేశారు.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన తనయుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.
ఛత్తీస్గఢ్ ఆర్థికమంత్రి ఓపీ చౌధరి తన స్వహస్తాలతో 100 పేజీల బడ్జెట్ ప్రతిని రాసి అసెంబ్లీకి సమర్పించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాంపురం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 15 ఏళ్ల గిరిజన బాలిక తీవ్రంగా గాయపడింది.
ఆస్పత్రి భవనం మూడో అంతస్తుపైన ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి కింద జనం గుమికూడారు. చేతిలో కర్ర పట్టుకుని నిలబడ్డ ఆ వ్యక్తి దూకడానికి ప్రయత్నించడం చూసి.. కింద నుంచి జనం వారించడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోని ఆ వ్యక్తి కాసేపటి తర్వాత..