• Home » Chhattisgarh

Chhattisgarh

Well: బావిలో గుప్పుమన్న విషవాయువు.. ఐదుగురు మృతి

Well: బావిలో గుప్పుమన్న విషవాయువు.. ఐదుగురు మృతి

ఓ బావి(well)లోకి దిగిన ఐదుగురు విషవాయువు కారణంగా ఊపిరాడక మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..

చోరీలకు పాల్పడే సమయంలో దొంగలు సాధారణంగా నగలు, నగదు ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఈ సమయాల్లో అడ్డు వచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు చోరీ సమయాల్లో..

ఛత్తీస్‌గఢ్ల్ లో ఆదివాసీ మహిళలపై  అకృత్యాలను అరికట్టాలి

ఛత్తీస్‌గఢ్ల్ లో ఆదివాసీ మహిళలపై అకృత్యాలను అరికట్టాలి

ఛత్తీస్‌గఢ్ల్ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపై కేంద్ర బలగాలు చేస్తున్న అకృత్యాలను అరికట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్‌సస్టేషన్‌ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు.

 Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయ‌ణ‌పుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.

Encounter: రెండ్రోజులుగా ఎదురు  కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు సంబంధించిన అంశాల్లో తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. నాటి పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లామని తెలిపారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి