• Home » Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Chhattisgarh: 25 మంది నక్సలైట్లు లొంగుబాటు..

Chhattisgarh: 25 మంది నక్సలైట్లు లొంగుబాటు..

హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ర్ర ప్రభుత్వాల పిలుపునకు స్పందించి ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లాలో 25 మంది నక్సల్స్ సోమవారంనాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.

2026 నాటికి నక్సలిజం అంతం: అమిత్‌ షా

2026 నాటికి నక్సలిజం అంతం: అమిత్‌ షా

ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Amit shah: 2026 మార్చి నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి

Amit shah: 2026 మార్చి నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని అన్నారు.

Viral Video: ఇందేందయా ఇదీ.. పావురం ఇంత పని చేసిందేంటి..!

Viral Video: ఇందేందయా ఇదీ.. పావురం ఇంత పని చేసిందేంటి..!

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) ముంగేలి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పావురాలను(Pigeons) సభా వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎగురవేశారు. ఆ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి పావురాన్ని ఎగురవేయగా అది పైకి వెళ్లడానికి బదులుగా కిందపడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మంచికి పోతే చెడు ఎదురైన చందంగా కొన్నిసార్లు మంచి చేయాలని చూస్తే చివరకు వారికే అన్యాయం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో మంచి చేసేవారికి తిరిగి మంచి చేయకపోవగా చెడు చేసే వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ...

Holidays: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు.. కారణమిదే..

Holidays: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు.. కారణమిదే..

రేపు నాగుల పంచమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు సహా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అనే సందేహం కూడా అనేక మందిలో మొదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి