Home » Chhattisgarh
అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.
ఛత్తీస్గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?
Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్కౌంటర్పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్మడ్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
ఛత్తీ్సగఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది.
వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!
చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.
ఛత్తీ్స్గఢ్లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా జోరు వాన కురిసింది. దీంతో కూలీలు కాస్తా చెరువు ఒడ్డున ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు రూపంలో ప్రకృతి వారిపై ప్రకోపించింది. దీంతో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.