• Home » Chhattisgarh

Chhattisgarh

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

ఛత్తీ్‌సగఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్‌’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్‌ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!

Chhattisgarh : చేతబడి నెపంతో 9 మంది హత్య

Chhattisgarh : చేతబడి నెపంతో 9 మంది హత్య

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా జోరు వాన కురిసింది. దీంతో కూలీలు కాస్తా చెరువు ఒడ్డున ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు రూపంలో ప్రకృతి వారిపై ప్రకోపించింది. దీంతో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Maoist Encounter:  బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

Maoist Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి