• Home » Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్‌’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్‌ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!

Chhattisgarh : చేతబడి నెపంతో 9 మంది హత్య

Chhattisgarh : చేతబడి నెపంతో 9 మంది హత్య

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా జోరు వాన కురిసింది. దీంతో కూలీలు కాస్తా చెరువు ఒడ్డున ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు రూపంలో ప్రకృతి వారిపై ప్రకోపించింది. దీంతో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Maoist Encounter:  బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

Maoist Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Chhattisgarh: 25 మంది నక్సలైట్లు లొంగుబాటు..

Chhattisgarh: 25 మంది నక్సలైట్లు లొంగుబాటు..

హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ర్ర ప్రభుత్వాల పిలుపునకు స్పందించి ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లాలో 25 మంది నక్సల్స్ సోమవారంనాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి