• Home » Chhattisgarh

Chhattisgarh

Naxal Surrender Surge: ఛత్తీస్‌గఢ్‌లో 3 నెలల్లో 280 నక్సల్స్‌ లొంగుబాటు

Naxal Surrender Surge: ఛత్తీస్‌గఢ్‌లో 3 నెలల్లో 280 నక్సల్స్‌ లొంగుబాటు

ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో 280 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2024లో మొత్తం 787 మంది నక్సలైట్లు జనప్రవాహంలో చేరారు. సీఆర్‌పీఎఫ్‌ 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్‌లతో నక్సల్స్‌ పట్ల చర్యలు చేపట్టి, వారు ఆయుధాలను విడిచేందుకు ఒప్పించారు

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

ఛత్తీస్‌గఢ్‌లో 3 లక్షల మందికి పేద ప్రజలకు కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.

Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది, ఇందులో 17 మంది మావోయిస్టులు మరణించారు. 11 మంది మహిళలతో సహా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ప్రముఖ మావోయిస్టు నేత జగదీశ్‌ కూడా ఉన్నారు

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

Maoist Letter: మావోయిస్టు పార్టీ సంచలన లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌‌లో భాగంగా మావోయిస్టుల హత్యలను ఖండిస్తూ బంద్‌కు పిలుపునిస్తూ లేఖ విడుదలైంది.

Maoists: నక్సలిజంలో మైనర్లు!

Maoists: నక్సలిజంలో మైనర్లు!

సర్కార్‌, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు.

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

మావోయిస్టులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందగా.. నేడు (మంగళవారం) జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరి కొందరు మావోలు కన్ను మూశారు.

Attack: భద్రతా దళాల వాహనాన్ని పేల్చేసి..ఆపై కాల్పులు జరిపిన మావోయిస్టులు

Attack: భద్రతా దళాల వాహనాన్ని పేల్చేసి..ఆపై కాల్పులు జరిపిన మావోయిస్టులు

గత అనేక రోజులుగా తమపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు రివేంజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రతా దళాల వాహనాన్ని పేల్చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్పులతో వారిపై ఎటాక్ చేశారు.

AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు

AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు

ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి