Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన కాషాయ పార్టీ తాజాగా 10 మున్సిపల్ కార్పొరేషన్లను సునాయాసంగా కైవసం చేసుకుంది.
ఓ మహిళ తన భర్తతో బలవంతంగా అసహజ లైంగిక చర్యకు పాల్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత మహిళ మరణించింది. ఈ కేసులో ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Chhattisgarh: కాల్పుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణిస్తే.. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం కన్నుమూశారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ను భద్రతా బలగాల భారీ సక్సెస్గా కేంద్ర హోం మంత్రి అమిత్షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.
Chhattisgarh Maoist encounter: వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
నలుగురు యువకుల సరదా కాస్తా, వారి ప్రాణం చేసింది. ఈ క్రమంలో యువకులు స్కూల్ ఎగ్గొట్టి ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ట్రాక్టర్ పల్టీ కొట్టి, ముగ్గురు మృతి చెందగా, ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Encounter: చత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రతాబలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి.
అమర్చిన ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్...
బీజాపుర్ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీగఢ్ దండకారణ్యం జేగురుగొండ మావోయిస్టు పార్టీ సభ్యుడు హేమల భీమా పోలీసుల ఎదుట లొంగిపోయారు.