Home » Chennai
శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.....
భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.
Chennai Family Tragedy: మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది.
ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.
హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది.
ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ..
పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.
దక్షిణాదిలో బలమైన నెట్వర్క్ కలిగిన సన్ టీవీ గ్రూప్ ప్రమోటర్ల కుటుంబంలో అగ్గి రాజుకుంది. సన్ టీవీ గ్రూప్ అధినేతగా ఉన్న తన అన్న కళానిధి మారన్, వదిన కావేరి మారన్ కుట్ర,
సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాషగా అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.