Home » Chennai
అప్పుడు ఆ పిల్లాడి వయసు రెండేళ్లు. ఆ చిన్నారి కళ్లెదుటే తండ్రిని పాశావికంగా నరికి చంపేశారు. అతడు పెరిగి పెద్దయ్యాడు. అతనితోపాటు తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగా పెరుగుతూ వచ్చింది.
తమిళనాడులోని తిరుచ్చి నగరం సమీప కాట్టూరుకు చెందిన సెల్వబృంద
Techie Kavin Selvaganesh: తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఇద్దరూ ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మర్డర్ నేపథ్యంలో ఇద్దరినీ ఉద్యోగాలనుంచి సస్పెండ్ చేశారు. సుర్జిత్తో పాటు అతడి తండ్రి శరవణన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా..
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.
నెలల పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోతే వంటింటి చిట్కాలను ఆశ్రయించకూడదు. జలుబు, దగ్గు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. వారికి స్వంత వైద్యం మొదలుపెడితే చాలా పెద్ద ప్రమాదం జరగొచ్చు. చెన్నైలో ఓ కుటంబంలో అలాంటి విషాదమే జరిగింది.
జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి
తమిళనాడు విల్లుపురం జిల్లాలోని చారిత్రక ప్రాంతం సెంజి కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది...
చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.
పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ కైలాశ్నాథ్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి..