Home » Chennai
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
పానీ పూరీ(Pani Puri) చూసి నోరు చప్పరిస్తున్నారా.. ఆగలేక పానీ పూరీ ఆరగించేస్తున్నారా. అయితే మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మాట చెప్తున్నది మేం కాదు. వైద్యులే చెబుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. పానీపూరీని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు
రాష్ట్రంలో అంతరిక్ష సంబంధిత పరిశ్రమలు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలు, రాయితీలకు సంబంధించిన నూతన అంతరిక్ష విధానాన్ని టిడ్కో విడుదల చేసింది. రాష్ట్రంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కులశేఖరపట్టినం(Kulasekharapattinam) వద్ద రెండో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....
సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు.
చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. అందులో పని చేసే డాక్టర్, నర్సు కలిసి.. ఆపరేషన్ రూమ్లో రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కారు. ఆ వీడియోలోని..
వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.
నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.