• Home » Chennai

Chennai

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

దేశ భవిష్యత్‌ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు.

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ప్రకటన.. ఆ వెంటనే..!

Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ప్రకటన.. ఆ వెంటనే..!

ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు మంత్రి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, దివంగత కరుణానిధి మనమడు అనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషిచేశారు. దాంతో మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు దక్కింది .

Rains: విస్తారంగా వర్షాలు.. నీలగిరి జిల్లాను వీడని వాన

Rains: విస్తారంగా వర్షాలు.. నీలగిరి జిల్లాను వీడని వాన

స్థానిక నుంగంబాక్కం(Nungambakkam)లోని వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తన ట్విట్టర్‌లో నమోదుచేసిన ప్రకారం... వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నందున ఆనకట్టలు, చెరువులు, వాగులు నిండుతున్నాయి.

Chennai : విదేశాల్లో ఉద్యోగాలంటూ 200 కోట్ల మోసం

Chennai : విదేశాల్లో ఉద్యోగాలంటూ 200 కోట్ల మోసం

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3,400 మంది వద్ద రూ.200 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురిని పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!

ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Chennai : తమిళనాట బడ్జెట్‌ సెగలు.. డీఎంకే ధర్నా

Chennai : తమిళనాట బడ్జెట్‌ సెగలు.. డీఎంకే ధర్నా

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా శనివారం ధర్నాలు జరిగాయి. బడ్జెట్‌లో రాష్ట్రానికంటూ ఎలాంటి కొత్త పథకాల ప్రస్తావనలుగానీ, రెండో దశ మెట్రోరైలు వంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులుగానీ లేకపోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Google Maps: ఫ్లై ఓవర్‌ ఎక్కండి!

Google Maps: ఫ్లై ఓవర్‌ ఎక్కండి!

గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం! దారిలో ఒక ఫ్లై ఓవర్‌ కనిపిస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ఏమో.. నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే.. ఫ్లై ఓవర్‌ ఎక్కాలా? లేక ఫ్లై ఓవర్‌ పక్కగా కింద నుంచి వెళ్లాలా? అర్థం కాదు.

Tamil Nadu: ఊరగాయ ఇవ్వని హోటల్‌కు రూ.35,000 జరిమానా!

Tamil Nadu: ఊరగాయ ఇవ్వని హోటల్‌కు రూ.35,000 జరిమానా!

భోజనం పార్శిల్‌తో పాటు ఊరగాయ ఇవ్వని ఓ హోటల్‌కు వినియోగదారుల ఫోరం రూ.35 వేల జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో 25 భోజనాలు కొనుగోలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి