• Home » Chennai

Chennai

IND vs BAN: భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్.. 34 పరుగులకే ముగ్గురు ఔట్..

IND vs BAN: భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్.. 34 పరుగులకే ముగ్గురు ఔట్..

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‌ను టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ చేసింది.

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్‌ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీఎస్టీని తగ్గించాలంటే.. క్షమాపణ చెప్పిస్తారా?

జీఎస్టీని తగ్గించాలంటే.. క్షమాపణ చెప్పిస్తారా?

జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్‌ హోటల్స్‌ యజమాని శ్రీనివాసన్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్‌ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ

Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ

బంగ్లాతో టీమ్ ఇండియా టెస్ట్ సీజన్ కోసం స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న విరాట్‌ కట్టుదిట్టమైన భద్రత నడుమ రావడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని

IND vs BAN: భారత్, బంగ్లా టెస్ట్, T20 సిరీస్‌లు రద్దు అవుతాయా.. కొనసాగుతున్న బహిష్కరణ ట్రెండ్

IND vs BAN: భారత్, బంగ్లా టెస్ట్, T20 సిరీస్‌లు రద్దు అవుతాయా.. కొనసాగుతున్న బహిష్కరణ ట్రెండ్

బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Rajinikanth: ఆయన నా చిరకాల మిత్రుడే

Rajinikanth: ఆయన నా చిరకాల మిత్రుడే

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

G. Kishan Reddy: సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

దేశ భవిష్యత్‌ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు.

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

Inspiration : అన్నపూర్ణ కేరాఫ్‌ చెన్నై

నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి