Home » Chennai
రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల సమీపంలో ఉన్న 39 టాస్మాక్ మద్యం దుకాణాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని దక్షిణ రైల్వే(Southern Railway) కోరింది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Thiruvallur, Kanchipuram, Chengalpattu) సహా పలు జిల్లాలకు నడుపుతున్న రైలు ప్రయాణికుల వద్ద దోపిడీ, దాడి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ప్రజలు మరణించడంపై దక్షిణ రైల్వే తాజాగా ఓ సర్వే నిర్వహించింది.
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య నాలుగో రోజు ఆట మొదలైంది. బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్లకు 158 పరుగులతో ఆట ప్రారంభించింది. నాలుగో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికి బంగ్లాదేశ్ జట్టు వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శాంటో, లిట్టన్ దాస్ క్రీజులో ఉన్నారు.
కస్టమర్ తిట్టడాన్ని తట్టుకోలేక ఓ డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఓ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్ను టెస్ట్ సిరీస్లో వైట్వాష్ చేసింది.
కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
బంగ్లాతో టీమ్ ఇండియా టెస్ట్ సీజన్ కోసం స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న విరాట్ కట్టుదిట్టమైన భద్రత నడుమ రావడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని
బంగ్లాదేశ్తో స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.