• Home » Chennai

Chennai

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.

Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం

Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం

ఫెంగల్‌ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తమిళనాడును అతలాకుతలం చేస్తోంది.

పుదుచ్చేరిలో తుఫాన్‌ బీభత్సం కుండపోత వర్షాలతో అతలాకుతలం

పుదుచ్చేరిలో తుఫాన్‌ బీభత్సం కుండపోత వర్షాలతో అతలాకుతలం

ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది.

అదుపు తప్పిన ఇండిగో విమానం

అదుపు తప్పిన ఇండిగో విమానం

ఫెంగల్‌ తుఫాను వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించి అదుపు తప్పింది.

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

ఫెంగల్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.

Drug Seizure: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం స్టార్‌లింక్‌

Drug Seizure: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం స్టార్‌లింక్‌

అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్‌లో భారత నౌకాదళం 500 కేజీల మాదకద్రవ్యాల(క్రిస్టల్‌ మెథంఫెటమైన్‌)ను స్వాధీనం చేసుకుంది.

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Chennai: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉండాలి..

Chennai: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉండాలి..

తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఉండాలని ఆ పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ, అండమాన్‌, తమిళనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్‌ కలిశెట్టి అప్పలనాయుడు(Kalisetti Appalanaidu) ఆకాంక్షించారు. చెన్నై టీడీపీ విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్నానగర్‌ టవర్‌ క్లబ్‌లో మంగళవారం ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి