Home » Chennai Super Kings
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. ఆర్ఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్(IPL) మ్యాచుల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సంఘటన చోటుచేసుకోవడం, వీడియోలు వైరల్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన 59వ మ్యాచ్లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భాగంగా చెన్నై తరుఫున ధోని(MS Dhoni) బ్యాటింగ్ చేస్తుండగానే ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వేగంగా మైదానంలోకి ప్రవేశించాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఈ జట్టు మైదానంలో బౌండరీల మోత మోగించేసింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 16వ ఓవర్లో 122 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయినప్పుడు ధోనీ వస్తాడని..
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో..
తమ హోమ్గ్రౌండ్ చెపాక్లో ఓడించిన పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆ జట్టుపై ఘనవిజయం సాధించింది. తాము నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను
ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టేశారు. తమ అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎవరినీ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం కల్పించలేదు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే..