Home » ChatGPT
Anand Mahindra Ghibli character: ప్రస్తుతం సోషల్ మీడియాను జీబ్లీ మేనియా ఊపేస్తోంది. ఇన్ స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ జీబ్లీ క్లబ్లోకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు.
సోషల్ మీడియాలో జనం జిబ్లి స్టైల్ ఆర్ట్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. తమ వ్యక్తిగత ఫొటోల్ని ఇష్టం వచ్చినట్లు చాట్ జీపీటీలో అప్లోడ్ చేస్తున్నారు. మన వ్యక్తిగత ఫొటోలను చాట్ జీపీటీలో అప్లోడ్ చేయటం సేఫా? కాదా?
Ghibli images: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ మెరుపులే. ఛాట్ జీపీటీ తీసుకొచ్చిన ఈ నయా ఇమేజ్ ఫీచర్ గురించే ఎక్కడ చూసినా చర్చ. ఇన్నాళ్లూ పెయిడ్ సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉన్న ఘిబ్లీ ఫీచర్ తాజాగా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం. మీరూ ఫ్రీగా ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసేయండిలా..
ఎలాన్ మస్క్ గ్రోక్ 3కి పోటీగా ఓపెన్ ఏఐ నుంచి GPT 4o పేరుతో సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ వచ్చేసింది. ఈ టూల్ వినియోగించి అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కృత్రిమ మేథ సాంకేతికతకు పర్యాయపదంగా మారిన చాట్జీపీటీలో కొత్త వర్షెన్ అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ 4.5 పేరిట ఈ వర్షెన్ను ఓపెన్ ఏఐ తాజాగా ఆవిష్కరించింది.
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..
ఏఐ మార్కెట్లో కూడా క్రమంగా ట్రెండ్ మారుతోంది. రోజుకో కొత్త టూల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓపెన్ ఏఐ నుంచి మరో ఆవిష్కరణ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇక భారత్ కూడా డేటా సెంటర్లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ, డీప్సీక్ వల్ల డేటా భద్రత విషయంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.