• Home » Chandrababu

Chandrababu

Chandrababu :  మళ్లీ టెండర్లు!

Chandrababu : మళ్లీ టెండర్లు!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Chandrababu : 84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

Chandrababu : 84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

ఎలకా్ట్రనిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లలో రూ.84,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ... ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన...

CM Chandrababu: చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని.. సీఎం రియాక్షన్ చూడండి

CM Chandrababu: చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని.. సీఎం రియాక్షన్ చూడండి

సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..

CM Chandrababu Naidu : మహిళలకు మహర్దశే!

CM Chandrababu Naidu : మహిళలకు మహర్దశే!

రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్నైనా అక్కచెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

 Pension : 3 నెలల్లో ఎప్పుడైనా పింఛన్‌ తీసుకోవచ్చు

Pension : 3 నెలల్లో ఎప్పుడైనా పింఛన్‌ తీసుకోవచ్చు

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొన్ననే ఆదేశాలు ఇచ్చానని..

రామ్మోహన్‌ని ఆటపట్టించిన సీఎం చంద్రబాబు

రామ్మోహన్‌ని ఆటపట్టించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అంటే.. నవంబర్ 1వ తేదీన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలోని లబ్దిదారులు శాంతమ్మ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం శాంతమ్మ వంటింటిలోకి వెళ్లి సీఎం చంద్రబాబు టీ పెట్టారు.

Chandrababu : స్వర్ణాంధ్ర సాధనకు12 సూత్రాలు

Chandrababu : స్వర్ణాంధ్ర సాధనకు12 సూత్రాలు

‘స్వర్ణాంధ్ర - 2047’ సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు.

టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌నాయుడు

టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్త పాలక మండలిని నియమించారు. మొత్తం 24 మందితో టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు

Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి