Home » Chandrababu
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..
భూ ఆక్రమణదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాకివ్వబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పట్టా భూములను ఆక్రమించే కబ్జాకోరులను కఠినంగా శిక్షించాలని, భారీగా జరిమానాలు కూడా విధించాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎలకా్ట్రనిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లలో రూ.84,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ... ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన...
సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..
రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్నైనా అక్కచెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.