• Home » Chandrababu

Chandrababu

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

Chandrababu : సంఘ సంస్కర్త గురు కనకదాస

Chandrababu : సంఘ సంస్కర్త గురు కనకదాస

కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస గొప్ప సంఘ సంస్కర్త అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.

జలాలపై జాలీగా.. ఆకాశమే హద్దుగా

జలాలపై జాలీగా.. ఆకాశమే హద్దుగా

పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్‌ సర్వీ్‌సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

Chandrababu : ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌

Chandrababu : ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌

ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలన్నింటికీ తగిన విధంగా కరెంటు అందజేస్తా. అందుకోసం రూ.5,409 కోట్లతో ఏడు సబ్‌ స్టేషన్లను ప్రారంభించా... 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశా, 10 ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ప్రారంభించా. ఏడాదిలోపు వాటిని పూర్తిచేసి అందరికీ విద్యుత్‌ అందజేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

YS Sharmila: సైకోలను ఇరగదీయండి

YS Sharmila: సైకోలను ఇరగదీయండి

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..

భూ ఆక్రమణలపై  కొరడా!

భూ ఆక్రమణలపై కొరడా!

భూ ఆక్రమణదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాకివ్వబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పట్టా భూములను ఆక్రమించే కబ్జాకోరులను కఠినంగా శిక్షించాలని, భారీగా జరిమానాలు కూడా విధించాలని నిర్ణయించింది.

ట్రంప్‌ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం

ట్రంప్‌ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి