• Home » Chandrababu

Chandrababu

AP DGP: ఇక పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

AP DGP: ఇక పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని..

Niti Aayog: మీ రాష్ట్రంలో కనీసం ఒక వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేయండి: ప్రధాని మోదీ

Niti Aayog: మీ రాష్ట్రంలో కనీసం ఒక వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేయండి: ప్రధాని మోదీ

మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.

AP Cabinet: క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..

AP Cabinet: క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..

ఏపీ స‌చివాల‌యంలో రేపు ఉదయం 11 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

CBN Review: సీఎస్, డీజీపీ, వివిధ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష

CBN Review: సీఎస్, డీజీపీ, వివిధ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష

ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజధాని అమరావతిలో సమీక్ష

AP CM Chandrababu: చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి

AP CM Chandrababu: చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి

టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.సూపర్‌-6 హామీల అమలుతోపాటు అమరావతి పునరుద్ధరణపై దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించామన్నారు

PM Modi - Amaravati: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

PM Modi - Amaravati: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

ఈ - ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించే దిశగా అడుగులు వేస్తూ, దేనికైనా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు.

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు చక్రం తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి