• Home » Chandrababu

Chandrababu

Budget 2024: కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

Budget 2024: కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Nara Bhuvaneswari: నేటి నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneswari: నేటి నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.

AP Assembly Sessions Live updates: అసెంబ్లీ సమావేశాలు షురూ.. పూర్తయిన గవర్నర్ ప్రసంగం

AP Assembly Sessions Live updates: అసెంబ్లీ సమావేశాలు షురూ.. పూర్తయిన గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు.

Guru Purnima 2024: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు

Guru Purnima 2024: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు

గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

Chinta Mohan: రాజశేఖర రెడ్డి కుమారుడు చేసిన ఘనమైన పని అదే..

Chinta Mohan: రాజశేఖర రెడ్డి కుమారుడు చేసిన ఘనమైన పని అదే..

నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.

CM ChandraBabu: రహదారులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష

CM ChandraBabu: రహదారులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష

రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల స్థితిగతులపై ఆయన సమీక్ష నిర్వహించారు.

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా

ఎన్నికల్లో కళ్ళు తిరిగే మెజార్టీని ప్రజలు తమకు అందించారని.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు. నేడు అనకాపల్లికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.

ఇసుక లోడింగ్‌ టన్నుకు రూ.250

ఇసుక లోడింగ్‌ టన్నుకు రూ.250

ఉచిత ఇసుక విధానం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం స్టాక్‌పాయింట్ల వద్ద లారీలో ఇసుక లోడింగ్‌కు మెట్రిక్‌ టన్నుకు రూ.250గా ధర నిర్ణయించారు.

CM Chandrababu: చంద్రబాబు స్వీట్ వార్నింగ్.. ఎవరికో..?

CM Chandrababu: చంద్రబాబు స్వీట్ వార్నింగ్.. ఎవరికో..?

సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి