• Home » Chandrababu

Chandrababu

CM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఆదివారం) విజయవాడలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. బుడమేరులో కబ్జాలతో లక్షల మందికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఎనిమిదో రోజు కూడా బాధితులు వరదలోనే ఉన్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదిలో వరదలు వచ్చాయని పేర్కొన్నారు.

CM Chandrababu: జేసీబీపై నాలుగున్న గంటలు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: జేసీబీపై నాలుగున్న గంటలు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (మంగళవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.

Vijayawada Floods: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

Vijayawada Floods: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.

Vijayawada Floods: సీఎం సహాయనిధికి సాయం చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

Vijayawada Floods: సీఎం సహాయనిధికి సాయం చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు.

KTR: ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్

KTR: ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు.

Vijayawada Floods: ఛీఛీ.. మీరేం మనుషులు?.. వరద కష్టాల్లో ఉన్న జనం నుంచి కాసులు కూడబెడతారా?

Vijayawada Floods: ఛీఛీ.. మీరేం మనుషులు?.. వరద కష్టాల్లో ఉన్న జనం నుంచి కాసులు కూడబెడతారా?

సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని, సమస్త యంత్రాంగ సహాయక చర్యల్లో పాల్గొని అంతా కష్టపడుతుంటే.. నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. కాదేదీ దోపీడీకి అనర్హం అన్నట్టుగా కొందరు అనాగరికతను ప్రదర్శిస్తున్నారు. ఆపదకాలంలో నిశ్రయులుగా మారిన వారి నుంచి డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారు.

AP News: జగన్ భక్త అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

AP News: జగన్ భక్త అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

దాదాపు రెండు రోజులుగా విజయవాడ వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ముఖ్యంగా వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శించారు.

CM Chandrababu: భారీ వర్షాల వేళ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu: భారీ వర్షాల వేళ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నారు. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతోంది.

CM Chandrababu: భారీ వర్షాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: భారీ వర్షాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Chandrababu: భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..

CM Chandrababu: భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..

ఏపీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి