• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్వీర్యమైంది.

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా?

Amaravati : సంక్షోభంలో ఇంధనం

Amaravati : సంక్షోభంలో ఇంధనం

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్‌ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

TDP : పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు!

TDP : పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు!

జగన్‌ సర్కారు కాంట్రాక్ట్‌ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్‌ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.

 PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

ఏమి చేసైనా జగన్‌ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్‌ బాస్‌ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్‌ చేశారు.

Vijayawada : సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

Vijayawada : సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో చంద్రబాబు, నితీష్‌లకు లక్ష కోట్ల ప్యాకేజీ?

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో చంద్రబాబు, నితీష్‌లకు లక్ష కోట్ల ప్యాకేజీ?

కేంద్ర బడ్జెట్ 2024-25ను జూలై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నితీష్ కుమార్(Nitish Kumar) లక్షకోట్లకుపైగా అడిగినట్లు తెలుస్తోంది.

Chandrababu : రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం

Chandrababu : రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో శనివారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి