• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.

Ap News : ‘జల్‌ జీవన్‌’లో..రూ.4,500  కోట్లు దోపిడీ

Ap News : ‘జల్‌ జీవన్‌’లో..రూ.4,500 కోట్లు దోపిడీ

వచ్చే మూడు నెలల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ను తిరిగి పట్టాలెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నారు.

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..

AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు.

పాలనలో సంస్కరణలు తెచ్చింది చంద్రబాబే

పాలనలో సంస్కరణలు తెచ్చింది చంద్రబాబే

తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

Chandrababu: చంద్రబాబు సరికొత్త వ్యూహం.. పూర్వ వైభవం వస్తుందా..!

Chandrababu: చంద్రబాబు సరికొత్త వ్యూహం.. పూర్వ వైభవం వస్తుందా..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

AP News : ఆయిల్‌ఫెడ్‌ను దోచేశారు

AP News : ఆయిల్‌ఫెడ్‌ను దోచేశారు

ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో గత ఐదేళ్లు అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఆయిల్‌ఫెడ్‌కు చెందిన విలువైన భూములను సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు.

CM Chandrababu: టీడీపీకి యువ రక్తం.. రెండు కీలక బాధ్యతలు ఉన్నాయన్న సీబీఎన్

CM Chandrababu: టీడీపీకి యువ రక్తం.. రెండు కీలక బాధ్యతలు ఉన్నాయన్న సీబీఎన్

తెలంగాణ తెలుగు దేశం పార్టీకి(TTDP) నూతన జవసత్వాలు అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(CM Chandrababu) సిద్ధమయ్యారు.

TTDP: టీడీపీలో పాత కమిటీలు రద్దు.. సీబీఎన్ స్పెషల్ ఫోకస్

TTDP: టీడీపీలో పాత కమిటీలు రద్దు.. సీబీఎన్ స్పెషల్ ఫోకస్

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి(TTDP) పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి