Home » Chandrababu Naidu
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళుతోందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో ఏ కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
‘విషపు నాగుల కోరలు పీకేయండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఆ బాధ్యత మేం తీసుకుంటాం.
విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా....
ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ దుర్మార్గ పాలనతో రాష్ట్రం వెనకబడిందన్నారు. వైసీపీ పాపాలకు జనం బలవుతున్నారన్నారు. జగన్ చేసిన పాపాలకు బదులుగా ఓటర్లు ఎన్నికల్లో వాతలు పెట్టి ఇంటికి పంపించారన్నారు. దుర్మార్గులకు అధికారం ఇవ్వడమే ప్రజలు చేసిన..
తాము ఎన్డీయేలోనే ఉంటామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ఎన్నోసార్లు స్పష్టంచేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ సైతం తాము ఎన్డీయేలోనే ఉంటామని తేల్చేశారు. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండగా, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ..
మంత్రి లోకేశ్కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో..
అమరావతి రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
సూపర్ సిక్స్’లో తొలి హామీ అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా పేదల వంటిళ్లలో ‘దీపం’ వెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.