• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Fruit Seminars: జిల్లాల వారీగా ఉద్యాన సదస్సులు

Fruit Seminars: జిల్లాల వారీగా ఉద్యాన సదస్సులు

రాష్ట్రంలోని పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, అదనపు విలువ జోడించేందుకు ఉద్యానశాఖ నెలల ప్రణాళిక తయారు చేసింది. జిల్లాల వారీగా పంటలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి డబ్బులు

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి డబ్బులు

Good News To Farmers: ఒక్కో చెట్టుకు 1000 రూపాయల చొప్పున 1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. తాజాగా వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం సమయంలో దరఖాస్తుదారుకు స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

పీ4 కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటైంది. 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆగస్టు 15 వరకు లక్ష్యం నిర్దేశించు

CM Chandrababu: 21,850 మందితో సూర్యవందనం అభినందనీయం

CM Chandrababu: 21,850 మందితో సూర్యవందనం అభినందనీయం

అరకు వేదికగా 21,850 మంది మహా సూర్యవందనంలో పాల్గొని రికార్డు సాధించిన గిరిజన విద్యార్థుల్ని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. కడపకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణీని మంత్రి నారా లోకేశ్ అభినందించారు

Lars Labs Investment: రాష్ట్రంలో లారస్‌ ల్యాబ్స్‌ 5 వేల కోట్ల పెట్టుబడులు

Lars Labs Investment: రాష్ట్రంలో లారస్‌ ల్యాబ్స్‌ 5 వేల కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో లారస్‌ ల్యాబ్స్‌ సంస్థ అనకాపల్లిలో రూ. 5వేల కోట్ల పెట్టుబడితో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

వైఎస్ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు

CM Chandrababu : నెలాఖరులోగా నిధులు తెచ్చుకోవాలి

CM Chandrababu : నెలాఖరులోగా నిధులు తెచ్చుకోవాలి

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu Naidu: బిల్‌గేట్స్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: బిల్‌గేట్స్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.

CM Chandrababu: ఊపిరి పోసుకున్న అమరావతి.. జగన్ కుట్రలకు చెక్ ..

CM Chandrababu: ఊపిరి పోసుకున్న అమరావతి.. జగన్ కుట్రలకు చెక్ ..

ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అయితే.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి