• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని కీలక కార్యక్రమాలకు వెళ్లనున్నారు. రేపు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు

CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు

‘‘రైతు కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. మేం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి.

 AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..

AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, విద్యా, వ్యవసాయ సంబంధిత పథకాలు సహా పలు అంశాల గురించి చర్చించారు.

Chandrababu Naidu: అమరావతి రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు సిద్ధం

Chandrababu Naidu: అమరావతి రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు సిద్ధం

ఏపీలో కొత్త రాజధాని అమరావతి గురించి మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ రాజధాని నిర్మాణానికి మొత్తం 31 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి..

 Chandrababu Naidu: 'ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు'

Chandrababu Naidu: 'ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు'

ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు రైతులకు డబ్బులు కూడా 24 గంటల్లోనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

CM Chandrababu : తీరం.. అభివృద్ధి హారం

CM Chandrababu : తీరం.. అభివృద్ధి హారం

సముద్ర తీర ప్రాంత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మారిటైమ్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 నాటికి జీఎ్‌సడీపీలో 15 శాతం వృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు.

AP Govt : కోస్తా రోడ్ల పునర్నిర్మాణం!

AP Govt : కోస్తా రోడ్ల పునర్నిర్మాణం!

ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యం లో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాల ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Amaravati : టీడీపీ @ 50 లక్షలు

Amaravati : టీడీపీ @ 50 లక్షలు

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొత్త రికార్డుల దిశగా పరుగెడుతోంది. సోమవారం రాత్రికి ఆ పార్టీ సభ్యత్వం 50 లక్షల మార్కును దాటేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 29 రోజుల్లోనే అర కోటి రికార్డును ఆ పార్టీ శ్రేణులు అధిగమించడం విశేషం.

బాబుపై దాడి కేసులో నలుగురి అరెస్టు

బాబుపై దాడి కేసులో నలుగురి అరెస్టు

జగన్‌ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి