Home » Chandrababu Naidu
సముద్ర తీర ప్రాంత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 నాటికి జీఎ్సడీపీలో 15 శాతం వృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యం లో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాల ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొత్త రికార్డుల దిశగా పరుగెడుతోంది. సోమవారం రాత్రికి ఆ పార్టీ సభ్యత్వం 50 లక్షల మార్కును దాటేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 29 రోజుల్లోనే అర కోటి రికార్డును ఆ పార్టీ శ్రేణులు అధిగమించడం విశేషం.
జగన్ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం ఖరారైపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఎన్టీయేకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఇష్టానుసారంగా చేస్తే.. ఇకపై మీ ఆటలు సాగవ్! రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల భరతం పడతా. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహ శక్తులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కఠినమైన చట్టాలను అమలు చేస్తాం.
చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు ద్వారా(సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలె న్స్ ప్రాజెక్టు).. 2016-19 కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది.
స్కిల్ డెవల్పమెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టం చేశారు.
నేటితో పూర్తి కానున్న 22వ హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రధాన నేతలు వస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, ఆరోగ్యం, సైన్స్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది.