• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

 Chandrababu Naidu: నేడు అన్నమయ్యజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణమిదే..

Chandrababu Naidu: నేడు అన్నమయ్యజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణమిదే..

నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లెలో పింఛన్ల పంపిణీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించే దిశగా అడుగులు వేస్తూ, దేనికైనా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు.

Today Breaking News: డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల ఆందోళన

Today Breaking News: డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల ఆందోళన

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

సమాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు, అయ్యో ఇట్లా అవుతోందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌరహక్కుల నేత, న్యాయవాది కె.జి. కన్నభిరాన్‌ ఉంటే బాగుండు అని తలచుకుంటూనే ఉన్నాం.

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని కీలక కార్యక్రమాలకు వెళ్లనున్నారు. రేపు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు

CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు

‘‘రైతు కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. మేం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి.

 AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..

AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, విద్యా, వ్యవసాయ సంబంధిత పథకాలు సహా పలు అంశాల గురించి చర్చించారు.

Chandrababu Naidu: అమరావతి రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు సిద్ధం

Chandrababu Naidu: అమరావతి రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు సిద్ధం

ఏపీలో కొత్త రాజధాని అమరావతి గురించి మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ రాజధాని నిర్మాణానికి మొత్తం 31 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి..

 Chandrababu Naidu: 'ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు'

Chandrababu Naidu: 'ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు'

ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు రైతులకు డబ్బులు కూడా 24 గంటల్లోనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి