• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Kadiyam: 500 కిలోల ధాన్యంతో చంద్రబాబు ముఖచిత్రం

Kadiyam: 500 కిలోల ధాన్యంతో చంద్రబాబు ముఖచిత్రం

కడియం రైతులు 500 కిలోల ధాన్యంతో సీఎం చంద్రబాబు ముఖచిత్రాన్ని రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద

YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు

YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె ట్వీట్‌ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది

Jagan: ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించండి

Jagan: ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించండి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జగన్‌ ట్వీట్‌ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్వీట్‌లో 'ముఖ్యమంత్రి' అనే పదాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం.

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

అమరావతి నిర్మాణానికి చంద్రబాబు అనివార్యుడని నేతలు అభినందిస్తూ, ఆయన అసెంబ్లీ ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిపారు

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబునాయుడిలాంటి విజనరీ నాయకుడే కావాలని పవన్‌ అన్నారు. ఆయన నిరంతర కృషిని కొనియాడారు

Narendra Modi: ఆప్త మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు

Narendra Modi: ఆప్త మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, చిరంజీవి తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న కృషి, దార్శనికతకు ప్రశంసలు అందాయి

Chandrababu Naidu: తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితమవుతా

Chandrababu Naidu: తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితమవుతా

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తన కృషిని మళ్లీ పునరంకితం చేస్తానని సీఎంగా నాల్గోసారి అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో సమాజంలోని అసమానతలు తగ్గించి, రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు

E Check Drive: నేడు ఇ-చెక్‌ థీమ్‌తో స్వచ్ఛాంధ్ర

E Check Drive: నేడు ఇ-చెక్‌ థీమ్‌తో స్వచ్ఛాంధ్ర

ఈనెల 19న 'ఇ-చెక్‌' థీమ్‌తో స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు

 Fishermen Financial Aid: గంగపుత్రులకు డబుల్‌ ధమాకా

Fishermen Financial Aid: గంగపుత్రులకు డబుల్‌ ధమాకా

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది. వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు

Chandrababu Requests: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగమివ్వాలి

Chandrababu Requests: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగమివ్వాలి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి అదనపు నిధుల సమర్పణ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, పోలవరం ప్రాజెక్టుకు సాయం కావాలని అభ్యర్థించారు. ఆయన రాష్ట్ర ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కోరారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి