• Home » CBI

CBI

 vijayasai Reddy: సీబీఐ కోర్టుకు విజయసాయి.. అసలు కారణమిదే

vijayasai Reddy: సీబీఐ కోర్టుకు విజయసాయి.. అసలు కారణమిదే

vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు. అయితే రాజీనామా ప్రకటన తర్వాత సీబీఐ కోర్టును ఆయన ఆశ్రయించారు.

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..

Bharatpol: సీబీఐ 'భారత్‌పోల్' పోర్టల్‌తో ఇక నేరస్థుల ఆటకట్టు

Bharatpol: సీబీఐ 'భారత్‌పోల్' పోర్టల్‌తో ఇక నేరస్థుల ఆటకట్టు

భారతదేశంలోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేయవచ్చు.

Maternal Deaths: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు

Maternal Deaths: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు

Maternal Deaths: కర్ణాటకలో పెరుగుతోన్న ప్రసూతి మరణాలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐతోకానీ.. జ్యూడిషియల్ విచారణ కానీ జరిపించాలని డిమాండ్ చేసింది.

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్‌ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి.

CBI Nabs  : తిరుపతి సెంట్రల్‌ జీఎస్టీ కార్యాలయంపై సీబీ‘ఐ’

CBI Nabs : తిరుపతి సెంట్రల్‌ జీఎస్టీ కార్యాలయంపై సీబీ‘ఐ’

తిరుపతిలోని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో టాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ ..

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

Noida: సీబీఐ మాజీ డైరెక్టర్ కన్నుమూత..

Noida: సీబీఐ మాజీ డైరెక్టర్ కన్నుమూత..

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మృతిచెందారు. విజయ్ శంకర్ కొన్నేళ్లుగా పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సహా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.

AP News: విశాఖ రైల్వే  డీఆర్ఎం అరెస్టును  ధ్రువీకరించిన సీబీఐ

AP News: విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్‌ చరిత్రలో డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి