Home » CBI
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్, కేఏ పాల్ వేసిన పిల్స్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి
మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్) మాజీ స్టోర్స్ ఇన్చార్జి మాశెట్టి గోపాల్పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు రూ.70లక్షలు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈయన 2023 మే 25న రెండేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు.
ప్రవీణ్ సూద్ 1986లో ఐపీఎస్లో చేరారు. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందించారు. అనంతరం బంగళూరు డీసీపీగా పనిచేశారు.
గాలి జనార్దన్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ బృందం ఐటీ అధికారులుగా హోటల్లో దిగింది. అతని నెట్వర్క్ను దృష్టిలో ఉంచుకుని సీక్రెట్గా దాడి చేసి నగదు, బంగారం, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.